CM Revanth Reddy : కేసీఆర్కి సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్
తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తానెవరినీ శత్రువుగా చూడనని చెప్పారు. తాను శత్రువుగా చూడాలంటే వారికి ఓ స్థాయి ఉండాలన్నారు.
తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తానెవరినీ శత్రువుగా చూడనని చెప్పారు. తాను శత్రువుగా చూడాలంటే వారికి ఓ స్థాయి ఉండాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కోరారు.
BRS ఎమ్మెల్సీ కవిత పార్టీలో అంతర్గత విభేదాల గురించి మరోసారి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్, ఆమె మధ్య ఉన్న విభేదాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేడని అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన 2025 ఆగస్టు 10వ తేదీన బీజేపీలో చేరారు.
రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అలా అనలేదంటూ మాట మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం, బీజేపీలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే అన్నారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2025 ఆగస్టు 09వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.