Telangana Jagruthi Kavitha: గుంపు మేస్ట్రీ.. గుంటనక్క ఒక్కటే..తెలంగాణ జాగృతి కవిత సంచలన వ్యాఖ్యలు
బీసీల రిజర్వేషన్ చర్చకు రావొద్దనే గుంటనక్కకు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చారని, గుంపు మేస్త్రీ గుంట నక్క ఒక్కటేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 % రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ చేసిందని ఆమె ఆరోపించారు.
/rtv/media/media_files/2025/05/04/eHQVyffinCrP5Pu6SAXS.jpg)
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t125212-2026-01-21-12-52-49.jpg)