PRANEETH: రోస్టింగ్ పేరుతో రోత కామెంట్లు.. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్!
రోస్టింగ్ కామెడీ పేరుతో తండ్రి, కూతురు బంధంపై రోత కామెంట్లు పెడుతున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తితో వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన తెలంగాణ పోలీసులు అతన్ని బెంగళూరులో పట్టుకున్నారు.
అహ్మదాబాద్లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ..
గుజరాత్లోని అహ్మదాబాద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బలగాలు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. మొత్తం నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన అధికారులు..వారిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు.
MUMBAI : మహిళ వద్ద నుంచి రూ. 19 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!
నైరోబీ నుంచి భారత్కు వచ్చిన ఓ విదేశీ మహిళను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్తో అరెస్టు చేశారు. మహిళ లగేజీని తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు ఆమె వద్ద నుంచి సుమారు రూ.19 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
Kejriwal Arrested : ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hyderabad: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్..కన్నీళ్లు పెట్టుకున్న మహిపాల్!
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కేసులో పఠాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. తమ్ముడి అరెస్టుతో మహిపాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Hyderabad : కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. దుబాయ్ చెక్కేస్తుండగా పట్టుకున్న పోలీసులు!
కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా రూ.15 కోట్ల అప్పులు చేసి దుబాయ్ చెక్కేస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. 37 మంది రాహుల్ బాధితులు ఉన్నట్లు సమాచారం.
Delhi: ఉగ్రవాదిగా మారిన మాజీ సైనికుడు.. పాక్ టెర్రరిస్టులతో కలిసి భారీ కుట్ర
ఉగ్రవాదిగా మారి పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తున్న మాజీ ఆర్మీ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కుప్వారాకు చెందిన రియాజ్ అహ్మద్గా గుర్తించారు. జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పీవోకేలోని లష్కరే నాయకులతో చేతులు కలిపినట్లు వెల్లడించారు.
/rtv/media/media_library/vi/7b-5xqfJyYc/hq2.jpg)
/rtv/media/media_library/77563f80ea78690008d258c169a3ba3236a75616352f35c9a3e392aac4622575.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-32-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-77-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-43-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-80-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-53-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-95-jpg.webp)