Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుమ్మనూరు గుడ్ బై
వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్బై చెబుతున్నారు. గుమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.
వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్బై చెబుతున్నారు. గుమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.
మైలవరంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ని ఖరారు చేసింది. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న ముద్రబోయిన ఈరోజో రేపో వైసీపీలో జాయిన్ అవనున్నారు.
ఎమ్మెల్యే ఆర్కే షర్మిలకు షాక్ ఇవ్వనున్నారా... అంటే అవుననే వినిపిస్తోంది. ఆర్కే తిరిగి మళ్ళీ వైసీపీలో జాయిన్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిల వెంటే నేను అని చెప్పిన ఆళ్ళ ఇప్పుడు మళ్ళీ తిరిగి వైసీపీలో చేరితే అది ఆమెకు పెద్ద దెబ్బే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేవాలకు వెళ్ళి చదువుకోలేని విద్యార్ధుల కోసం అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది.
సెల్ఫీలు, వీడియోల పిచ్చి ఎక్కువైపోతోంది ఈ మధ్య యువతకు. వాటి కోసం తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తిరుపతి జూపార్క్లో సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు..కానీ దాని నోటికి ఆహారం అయిపోయాడో యువకుడు.
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. మార్లమాడి రహదారికి వేరు వేరుగా భూమిపూజ చేశారు ఆలూరు వైసీపీ ఇంచార్జి విరుపాక్షీ, మంత్రి గుమ్మనూరు జయరాం. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని కామెంట్స్ చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ మంత్రి విడదల రజినీకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను టీడీపీ నుంచి పోటీలో దింపాలని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.