BIG BREAKING : మరో ప్రమాదం... మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
రాత్రిపూట స్మశాన వాటిక వెళ్తారా... అంత దైర్యం చేస్తారా.. పోనీ ఆ ఆలోచన వచ్చిన చచ్చేంత భయం వేస్తుంది. అలాంటిది... అదే స్మశాన వాటికలో అప్పుడే పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయాలంటే అమ్మా బాబోయ్..ఇక చచ్చినట్టే.. కానీ ఓ దుర్మార్గుడు.
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ను ఆదివారం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారని, అలాంటివాళ్లు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోటీ చేయొచ్చు అంటూ పార్టీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఐదుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరగడంతో కోర్టు సీరియస్గా తీసుకుంది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక టీచర్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.