Food Piece Stuck In Throat: ఏపీలో దారుణం.. రెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన దోశ
అనంతపురం జిల్లాలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. తపోవనం ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలుడు కుశాల్ దోసె తింటుండగా.. ఒక ముక్క గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
/rtv/media/media_files/2025/07/19/boy-died-after-food-piece-stuck-in-throat-2025-07-19-09-59-13.jpg)