అయ్యో దేవుడా.. ప్రాణం తీసిన ట్రాఫిక్!
ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్థాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
/rtv/media/media_files/2026/01/27/ambulance-2026-01-27-07-11-29.jpg)
/rtv/media/media_files/2025/08/10/maharashtra-woman-2025-08-10-20-53-32.jpg)