Crime : యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..! రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిపై రాములు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Rangareddy district: రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిది హత్యే అని అంటున్నారు బాధిత కుటుంబసభ్యులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములు అనే వ్యక్తి తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడంటున్నారు. Also Read: వీడేం ప్రియుడు రా దేవుడా.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..! మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టు తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాములును అదుపులోకి తీసుకున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. #rangareddy-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి