కేటీఆర్ ను కలిసిన శంకరమ్మ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఈ రోజు తెలంగాణ భవన్లో కలిశారు. తన మనవరాలు పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించారు. అనంతరం హరీష్ రావు, ఇతర నాయకులతో కలిసి భోజనం చేశారు.

New Update
కేటీఆర్ ను కలిసిన శంకరమ్మ

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు