కేటీఆర్ ను కలిసిన శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఈ రోజు తెలంగాణ భవన్లో కలిశారు. తన మనవరాలు పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించారు. అనంతరం హరీష్ రావు, ఇతర నాయకులతో కలిసి భోజనం చేశారు. By Nikhil 11 Jan 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి