రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukur Temple Priest Rangarajan | RTV
రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukuru Temple Priest Rangarajan and condoles about the recent attacks on the Priest | RTV
రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukuru Temple Priest Rangarajan and condoles about the recent attacks on the Priest | RTV
కేజ్రీవాల్కు బిగ్షాక్ హౌస్ సీజ్ | Center Ruling Party BJP gives Big shock To Kejriwal's Sheesh Mahal as its no more being used in future | RTV
వీరరాఘవరెడ్డి అరెస్టు.. ? | Chilkur Balaji Priest Case develops and sources say the the Main Accused Veera Raghav Reddy gets arrested | RTV
దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీరు తాగడం పెద్దలకు, పిల్లలకు ఇద్దరికీ హానికరం. ఇలా చేయడం వల్ల కఫం మరింత పెరుగుతుంది. ఏదైనా ద్రవాలు తాగే ముందు దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పాలు, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ కాఫీ బరువు తగ్గడం, గుండె జబ్బులు, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టీ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
నల్ల మిరియాలు త్వరగా బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నల్ల మిరియాల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉందని, ఇది జీవక్రియను పెంచి కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అవసరమని నిపుణులు అంటున్నారు.
పొట్ట చుట్టూ కొవ్వు శరీర సౌందర్యాన్ని నాశనం చేయడమే కాకుండా గుండెపోటు, మధుమేహానికి దారితీస్తుంది. వీపు నిటారుగా ఉంచి నీరు తాగడం మంచి భంగిమ. ఇది నీరు మెదడుకు చేరుకోవడానికి, దాని పనితీరుకు ఎక్కువ శక్తిని అందిస్తుంది.
చాలా చల్లటి నీరు తాగడం వల్ల మరణం సంభవిస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఎంత దాహం వేసినా చల్లటి నీళ్లు తాగకూడదు. నీరు కడుపును చల్లబరిచినట్లయితే గుండె, మెదడు చల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.