Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతుల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసుకుంది.

New Update
Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్‌..!

Shilpa Shetty: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీ చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసుకుంది. జుహూలో శిల్పా శెట్టి పేరిట ఉన్న ఫ్లాట్‌ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పుణెలోని ఓ బంగ్లా అలాగే రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది.

Also watch this video:

Advertisment
Advertisment
తాజా కథనాలు