FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మంది...

AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

BUS Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NEWS IS BEING UPDATED...

Advertisment
Advertisment
తాజా కథనాలు