Ananthapuram: మహిళలపై నోరు పారేసుకున్న మున్సిపల్ కమిషనర్

రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ మహిళలపై నోరు పారేసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించమని వారు కోరగా.. నీటి కోసం రాజకీయం చేస్తే కేసులు నమోదు చేస్తామని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కమిషనర్ రెచ్చిపోతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు.

New Update
Ananthapuram: మహిళలపై నోరు పారేసుకున్న మున్సిపల్ కమిషనర్

Ananthapuram: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ బూతుపురాణం వెలుగులోకి వచ్చింది. మహిళలపై కమిషనర్‌ కిషోర్‌ నోరుపారేసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన మహిళలపై కమిషనర్ రెచ్చిపోయారు.6వ వార్డులో నీటి సమస్యలు పరిష్కరించమని మహిళలు కోరారు.

Also Read: నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.. వైసీపీలోకి పోతిన మహేష్‌..!

కమిషనర్ గా బాధ్యతలు నెరవేర్చాల్సిన అతను.. నీటి కోసం రాజకీయం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ప్రవర్తనపై స్ధానిక మహిళలు విరుచుకుపడుతున్నారు. మహిళలని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ మండిపడుతున్నారు.మద్యం మత్తులోనే కమిషనర్‌ చిందులేశారని ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు