BJP-Janasena: జనసేన మా మిత్ర పక్షమే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు!
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని పురందేశ్వరి అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
AP BJP Chief Purandeswari:ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో (Daggubati Purandeswari) జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ ఈ రోజు భేటీ అయ్యారు. పొత్తులపై పురందేశ్వరితో నాదేండ్ల చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పొత్తులపై త్వరగా తేల్చే యోచనలో జనసేన (Janasena) ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ నెలఖారుకు పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఈ రోజు బీజేపీ చీఫ్ పురందేశ్వరి తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన తమ మిత్ర పక్షమే అని మరోసారి స్పష్టం చేశారు. నాదెండ్ల తో భేటీ మర్యాద పూర్వకమే అని అన్నారు. శివప్రకాష్ జీ ని కలవడానికే మనోహర్ వచ్చినట్లు తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై ఆమె స్పందించారు.
షర్మిల ఏ పార్టీ లో చేరితే తమకెందుకు అని అన్నారు. మా పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం అని అన్నారు. పొత్తు లతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పొత్తు ల పై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తు ల పై అంతిమ నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని తేల్చి చెప్పారు.
ఇవాళ ఏపీ బీజేపీ (AP BJP) కోర్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి ఏపీ ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ హాజరయ్యారు. కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై చర్చ జరిగిందని సమాచారం. సమావేశం ముగియగానే పురందేశ్వరితో జనసేన నేత నాదేండ్ల మనోహర్ సమావేశం కావడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో (NDA) భాగస్వామిగా జనసేన ఉన్న విషయం తెలిసిందే. కానీ, టీడీపీ మాత్రం ఎన్డీయేలో లేదు. అయితే టీడీపీ కూడా ఎన్డీయేలో త్వరలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ కూడా చేస్తాయనే వార్తలు కూడా వెల్లువడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడ రాలేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
BJP-Janasena: జనసేన మా మిత్ర పక్షమే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు!
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని పురందేశ్వరి అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
AP BJP Chief Purandeswari: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో (Daggubati Purandeswari) జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ ఈ రోజు భేటీ అయ్యారు. పొత్తులపై పురందేశ్వరితో నాదేండ్ల చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పొత్తులపై త్వరగా తేల్చే యోచనలో జనసేన (Janasena) ఉంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ నెలఖారుకు పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ALSO READ: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!
ఏపీ చీఫ్ పురందేశ్వరి కామెంట్స్...
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఈ రోజు బీజేపీ చీఫ్ పురందేశ్వరి తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన తమ మిత్ర పక్షమే అని మరోసారి స్పష్టం చేశారు. నాదెండ్ల తో భేటీ మర్యాద పూర్వకమే అని అన్నారు. శివప్రకాష్ జీ ని కలవడానికే మనోహర్ వచ్చినట్లు తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై ఆమె స్పందించారు.
షర్మిల ఏ పార్టీ లో చేరితే తమకెందుకు అని అన్నారు. మా పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం అని అన్నారు. పొత్తు లతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పొత్తు ల పై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తు ల పై అంతిమ నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని తేల్చి చెప్పారు.
ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ..
ఇవాళ ఏపీ బీజేపీ (AP BJP) కోర్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి ఏపీ ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ హాజరయ్యారు. కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై చర్చ జరిగిందని సమాచారం. సమావేశం ముగియగానే పురందేశ్వరితో జనసేన నేత నాదేండ్ల మనోహర్ సమావేశం కావడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో (NDA) భాగస్వామిగా జనసేన ఉన్న విషయం తెలిసిందే. కానీ, టీడీపీ మాత్రం ఎన్డీయేలో లేదు. అయితే టీడీపీ కూడా ఎన్డీయేలో త్వరలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ కూడా చేస్తాయనే వార్తలు కూడా వెల్లువడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడ రాలేదు.
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
అలేఖ్య సిస్టర్ రమ్య ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ‘ఒక ఆడపిల్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!
హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ చిన్న కుమారుడిని సింగపూర్లో ఎందుకు చదివిస్తున్నాడో.. కారణం తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్లో ప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం
ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Shreyas: ఆ రోజు బ్యాటింగ్ చేస్తూనే ఏడ్చాను.. అవకాశం కూడా రాలేదు: పంజాబ్ కెప్టెన్!
Coolie: 'కూలీ' లెక్కలు మారాయి! నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఇది..
మేము మతోన్మాదులమే.. మమ్మల్ని గెలికితే! | Karate Kalyani Shocking Facts Revealed On Pastor Praveen
YS Jagan Raptadu Tour | జగన్ ను అడ్డుకునే దమ్ముందా? | Lingamaiah Family | Paritala Sunitha | RTV
Karate Kalyani Reveals Facts About Actress Hema |అక్క ఎందుకు అక్కడికి వెళ్ళావ్ |Bangalore Rave Party