TDP: కోడికత్తి డ్రామా కొనసాగింపే ఈ గులకరాయి డ్రామా.. సీఎం జగన్ ఎన్నికల కోసం కొత్తగా గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్. ఆయనే దాడి చేయించుకొని ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP Srinivas: పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై రాయి దాడి గురించి స్పందించారు. సీఎం జగన్ ఎన్నికల కోసం కొత్తగా గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు. ఆయనే దాడి చేయించుకొని ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. Also Read: మదర్థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులు ఆందోళన..! జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019లో కోడికత్తి డ్రామాకి కొనసాగింపే ఈ గులకరాయి డ్రామా అని ఎద్దేవ చేశారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈ సారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. #polavaram #tdp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి