TS: ఏసీబీ వలలో పాల్వంచ ఎస్ఐ.. లంచం తీసుకుంటుండగా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. తన ఇంటి వద్ద రాము లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి TS: పోలీస్ పదవీలో ఉంటూ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యాడు ఓ ఎస్ఐ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ACB వలలో చిక్కాడు. ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. తన ఇంటి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ బాణాల రామును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. #acb సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి