ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా.. 200మందిపైగా మగవారితో శృంగారం చేసిన ఆదర్శ మహిళ!

అమెరికాలో ఒక మహిళ 200 మందికి పైగా పురుషులకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా వారితో శృంగార కార్యకలాపాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన ఓ బాలుని విషయంలో పోలీసులకు తెలియటంతో..ఆమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి.

New Update
ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా.. 200మందిపైగా మగవారితో శృంగారం చేసిన ఆదర్శ మహిళ!

అమెరికాలోని ఒహై రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు భయబ్రాంతులకు గురవుతున్నారు.దాని కారణం లిండా అనే సెక్స్ వర్కర్  మహిళ చేసిన నిర్వాకమే.. ఒహై లోని మరయెట్టాకు చెందిన లిండా సెక్స్ వర్కర్ గా  కార్య కలాపాలు సాగిస్తుండేది. అయితే  ఆమెకు  2022 వ సంవత్సరంలో వైద్యపరిక్షలు నిర్వహించగా  హెచ్ ఐవీ ఉందని నిర్ధారణైంది.ఈ విషయం లిండాకు తెలిసిన గడిచిన రెండున్నరేళ్లలో  200 పైగా పురుషులతో శృంగారంలో పాల్గొంది.

అయితే ఈ ఉదంతం మొత్తం పోలీసులకు తెలియటానికి కారణం ఓ 15 ఏళ్ల బాలుడే.. లిండా సోషల్ మీడియాలో అలెగ్జాండర్ అనే బాలునితో పరిచయం ఏర్పరుచుకుంది. అలెగ్జాండర్ తో సానిహిత్యంగా మాట్లడుతూ తనతో డేట్ కు రావాలని లిండా బాలునికి తెలిపింది.దీనికి సరే అన్న అలెగ్జాండర్ ఆమె తెలిపాడు. ఈ క్రమంలో లిండా అలెగ్జాండర్ కు ఒక ప్రదేశానికి రావాలని సూచించింది.చెప్పిన ప్రదేశానికి వచ్చిన అలెగ్జాండర్ అనుకోకుండా పోలీసులకు చిక్కాడు.ఈ నేపథ్యంలో బాలుడు పోలీసులకు వచ్చిన విషయమై వివరించాడు.అలెగ్జాండర్ మైనర్ కావటంతో మహిళకు కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించుకుని ఆమె కోసం వేచి చూశారు.కొద్ది సేపటికి వచ్చిన లిండా భయాందోళనలో పోలీసులతో చెప్పిన మాటలు..పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. ఆ తర్వాత లిండా గురించి విచారించగా విస్తు పోయే నిజాలు భయటకు వచ్చాయి.

లిండాను అదుపులో తీసుకుని విచారించిన పోలీసులకు విస్తుపోలేని నిజాలు విని ఖంగుతున్నారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు పబ్లిక హెల్త్ నోటీసులు జారీ చేశారు. లిండా క్లయింట్లకు వ్యక్తిగతంగా కాల్ చేసి వారికి వైద్య పరిక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.అంతేకాకుండా లిండా తో సాన్నిహిత్యం ఉన్న వారి సమాచారాన్ని తమకు అందజేయాలని వ్యక్తిగంతంగా వారితో మాట్లాడతామని వాషింగ్ టన్ కౌంటీ షరీఫ్ అధికారులు,మరయెట్టాకు చెందిన పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండీషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment