Nellore: వినాయకుడే ఆ కుటుంబాలకు జీవనాధారం

విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. సోమవారం వేకువజాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.

New Update
Nellore: వినాయకుడే ఆ కుటుంబాలకు జీవనాధారం

మట్టి విగ్రహాలకు పెట్టింది పేరు ఆ గ్రామం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 శాలివాహన కుమ్మరి కుటుంబాలు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహలు తయారు చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో దొరికే మట్టి విగ్రహాలకు మంచి గిరాకీ ఉంది. ఆర అడుగు నుంచి 5 అడుగుల వరకు కేవలం బంకమట్టిని ఉపయోగించి మాత్రమే వినాయక విగ్రహలు తయారు చేస్తుంటారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి మట్టి విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు.

విగ్రహాలు తయారీలోని నిమగ్నం

ముందస్తుగా ఫోన్ ద్వారా వారికి కావలసిన విగ్రహాల సైజులను ఎన్ని విగ్రహాలు కావాలో ఆర్డర్ ఇచ్చి గ్రామస్తులు తయారు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్తూ ఉంటారు. వినాయక చవితి పండుగకు మూడు నెలల నుంచి ఈ కుటుంబాలలో గ్రామంలోని ఇక్కడ ప్రతి ఇంట కుటీర పరిశ్రమలగా వినాయక విగ్రహం తయారు చేయడం ప్రత్యేకత. కుటుంబం మొత్తం ఈ మూడు నెలలు ఈ విగ్రహం తయారీలోని పాలుపంచుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలు అనగానే వెంటనే గుర్తుచే పేరు వెంగారెడ్డిపాలెం. సంగం మండలంలోని మారుమూల ప్రాంతమున ఈ చిన్న గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉండగా 40 కుటుంబాలు మొత్తం ఈ వినాయక విగ్రహాలు తయారీలోని నిమగ్నమై ఉంటారు. కుమ్మరి కులస్తులుగా కుండలను కూజాలను వినాయక ప్రతిమలను తయారు చేస్తూ జీవించే వీళ్లు ముఖ్యంగా వినాయక చవితికి ముందు మూడు నెలలపాటు తయారు చేసే వినాయక విగ్రహాలే ఏడాది పొడవున ఈ కుటుంబాలు జీవనాధారంగా ఎంచుకున్నాయి.

ఎటువంటి సమస్యలైన దూరం

ఈ విషయమై ఇక్కడి మట్టి విగ్రహాలు మాట్లాడుతూ.. తమ గ్రామానికి బయట ప్రాంతాల నుంచి పలువురు ఆర్డర్లపై వినాయక విగ్రహాలు కొనుగోలు చేసుకుంటారని మట్టి విగ్రహలు తయారుచేసి కొనుగోలుదారుల కోరిక మీద కొన్ని విగ్రహాలకు ఎటువంటి ఇబ్బంది కలిగించని కొన్ని రంగులను మాత్రమే విగ్రహాలకు పూస్తామని దాదాపు మట్టి విగ్రహాలని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారని తెలిపారు. ఈ మట్టి విగ్రహాలను వినాయక చవితి రోజు వాడితే భక్తి భావంతో పాటు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండమని భక్తుల విశ్వాసం అంటూ వీరు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment