Bhupathi Raju Srinivas: నరసాపురంలో గెలిచేది నేనే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ.! కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సరసాపురంలో గెలిచేది నేనే అంటున్న శ్రీనివాసవర్మతో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి. By Bhoomi 28 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bhupathi Raju Srinivas: ఎంతమంది హేమాహేమిలు ఇక్కడ పోటీ చేసి గెలుపొందారని...పార్టీలో సీనియర్ నాయకుడిగా నాకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా..నాపేరు శ్రీనివాస వర్మ కంటే..బీజేపీ వర్మ అంటేనే రాష్ట్రంలో చాలా మంది గుర్తుపడతారని చెప్పారు. తన ఆధార్ కార్డులోనూ పేరు ఆ విధంగానే ఉందన్నారు. తాను సిద్ధంతానికి కట్టుబడి పనిచేసేనాయకుడినని తెలిపారు. గతంలో కృష్ణంరాజు గెలుపుకోసం తాను ఎంతో శ్రమించినట్లు చెప్పుకొచ్చారు. 2014 గంగరాజు గెలుపు తాను కీలక పాత్ర పోషించానని..ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సరసాపురంలో గెలిచేది నేనే అంటున్న శ్రీనివాసవర్మతో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి పోతున్నా బ్రదర్.. కేసీఆర్ కు చెప్పేసిన కేకే? #narasapuram #bhupathi-raju-srinivas #narasapuram-bjp-mp #bjp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి