Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు