Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ..! నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. By Jyoshna Sappogula 19 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి #miryalaguda సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి