జయరాజ్ కు ఎమ్మెల్యే వీరేశం దంపతుల పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా గాయకుడు జయరాజ్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ఈ రోజు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఆకాక్షించారు.

New Update
జయరాజ్ కు ఎమ్మెల్యే వీరేశం దంపతుల పరామర్శ
Advertisment
Advertisment
తాజా కథనాలు