AP: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.! రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోనే 43, 249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nadendla Manohar: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోనే 43, 249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల స్థిరీకరణకు రీటైల్ వర్తకులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లు త్వరలో చెల్లిస్తామని వెల్లడించారు. Also Read: విశాఖ స్టీల్ప్లాంట్పై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు #nadendla-manohar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి