Kavitha: వారికి వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్! తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తనను టార్గెట్ చేసి వేధించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని వేధించిన వారికి తప్పకుండా వడ్డీతోపాటు చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డను అని, తాను తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. By srinivas 27 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kavitha: తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తనను టార్గెట్ చేసి వేధించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని వేధించిన వారికి తప్పకుండా వడ్డీతోపాటు చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా ఫైట్ చేసి తనపై కక్షగట్టిన శక్తులను తగిన బుద్ధి చెబుతానన్నారు. #brs-mlc-kavitha #thihar-jail సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి