MLA : జగన్ ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు : ఎమ్మెల్యే గొండు శంకర్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదానే ఎక్కువని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పుని జగన్ శిరసావహించాలన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA Gondu Shankar : శ్రీకాకుళం (Srikakulam) నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. జగన్ (YS Jagan) ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదానే చాలా ఎక్కువని తీవ్ర విమర్శలు గుప్పించారు. Also Read: ప్రతి అవినీతిలోనూ ఆమంచి సోదరులు: బాధితుడు రాష్ట్ర ప్రజల తీర్పుని జగన్ శిరసావహించాలన్నారు. శాసన సభలో పూర్తి స్థాయిలో సమస్యలపై చర్చ జరుగుతుందని.. సభా సమయాన్ని వృధా కాకుండా సమావేశాలు జరగుతున్నాయన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడిండి.. #ys-jagan #mla-gondu-shankar #srikakulam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి