AP: మాజీ మంత్రి ధర్మానపై ఎమ్మెల్యే గొండు శంకర్ ఫైర్..! మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళానికే చీడ పురుగు అని ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేసి..దోచుకోవడమే పనిగా పెట్టుకుని బతికాడని మండిపడ్డారు. By Jyoshna Sappogula 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA Gondu Shankar : మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పై శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. శ్రీకాకుళానికే ధర్మాన చీడ పురుగు అని మండిపడ్డారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని గాలికి వదిలేసి..దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన మంత్రిగా ఉన్నప్పటికి నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు. #srikakulam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి