Minister Atchannaidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేలు: మంత్రి అచ్చెన్నాయుడు AP: నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అన్నారు. By V.J Reddy 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Minister Atchannaidu: నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారని చెప్పారు. పునరావాస కాలనీల్లో ఉన్నవారి సమస్యలు పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. #minister-atchannaidu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి