/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
ఉదయం యూపీఐ సేవలు..
యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు
Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన
Live Breakings | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu
-
Apr 13, 2025 11:01 IST
అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
-
Apr 13, 2025 10:04 IST
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
Apr 13, 2025 10:04 IST
నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు పల్నాడు జిల్లా గన్నవరంకు చెందిన తల్లి రాజేశ్వరి, కూతురు సాయివేదశ్రీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Apr 13, 2025 10:02 IST
రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
Apr 13, 2025 09:11 IST
చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ
-
Apr 13, 2025 09:10 IST
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
-
Apr 13, 2025 09:10 IST
భారత కంపెనీలపై రష్యా దాడులు
-
Apr 13, 2025 09:09 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు మృతి
-
Apr 13, 2025 09:08 IST
వన్డేల్లో కీలక మార్పు.. ఒక బంతితోనే..
-
Apr 13, 2025 07:52 IST
వక్ఫ్ చట్టం వద్దని నిరసనలు.. ముగ్గురు మృతి
-
Apr 13, 2025 07:52 IST
సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్
-
Apr 13, 2025 07:51 IST
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
-
Apr 13, 2025 07:50 IST
చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
-
Apr 13, 2025 07:50 IST
ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!
-
Apr 13, 2025 07:49 IST
ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
-
Apr 13, 2025 07:49 IST
వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్ ఇదే.!
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై మంత్రి అప్పలరాజు స్పందించారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు.
Minister Appalaraju: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో 40 బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. 9మంది అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ సంఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని కామెంట్స్ చేశారు. ప్రమాదానికి గల వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. నిందితులు ఎవ్వరైనా సరే వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఘటనలో 36 బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆకతాయిలు చేసిన పనికి ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.
Also Read: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
అయితే, గతంలో రెండు సార్లు హార్బార్ లో బొట్లు దెబ్బతిన్నాయని గుర్తి చేశారు మంత్రి అప్పలరాజు. హుద్ హుద్ తూఫాన్, తిట్లి తూఫాన్ సమయంలో బోట్లు డామేజ్ అయ్యాయని అన్నారు. కానీ, అప్పటి ప్రభుత్వం డామేజ్ బోట్లకు హామీ ఇచ్చిన నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదనే ఆ భయంతో ప్రస్తుతం మత్సకారులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యనించారు.
ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బోట్లు ఉండడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. డామేజ్ అయినా ప్రతీ బోటు యజమానికి మత్స కారుడికి న్యాయం చేయమని సీఎం చెప్పారని తెలిపారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. నేవి, ఫైర్ సిబ్బంది సహాయంతో ప్రమాదం తీవ్రత ఎక్కువ అవ్వకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు.
🔴Live Breakings: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
వర్షాలు కురవడంతో పాటు గంటకు 30-40 కిమీ వరకు గాలులు ఉంటాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | నల్గొండ | ఆదిలాబాద్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Paster Praveen: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్
పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | విజయవాడ
Pawan Kalyan: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | తూర్పు గోదావరి
Myanmar: మయన్మార్ లో మరోసారి భూకంపం!
బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?
🔴Live Breakings: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
Madya Pradesh: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!
TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్