/rtv/media/media_files/2025/04/24/FC3Nldz6FtcjYyfZ9Toy.jpg)
RCB Vs RR
టార్గెట్ ఎంతంటే?
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది.
ఎవరెన్ని కొట్టారంటే?
ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
కోహ్లీ పరుగుల వరద
32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
రికార్డు మిస్
కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ మూడు సిక్స్లు బాదితే టీ20 క్రికెట్లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్) 300 సిక్స్లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్దత్ పడిక్కల్ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news
Telangana Elections: ఆ జిల్లా పేరు మారుస్తాం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కీలక ప్రకటన!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగామ జిల్లా పేరును మారుస్తామని అన్నారు. ఆ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరు పెడుతామని వెల్లడించారు.
Madhu Goud Yaskhi: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు వింత.. వింత హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలు నెరవేరుతాయా? లేదా? అనేది తర్వాతి అంశం. ప్రస్తుతానికి వస్తే రాజకీయ నాయకులు ఇచ్చే హామీలతో తెలంగాణ ప్రజలైతే హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ చేసిన ఓ హామీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత
LB నగర్ కాంగ్రేస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మధు యాష్కీ గౌడ్ ప్రచారంలో వేగం పెంచారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ సుధీర్ రెడ్డిపై గెలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగామ జిల్లాను సర్ధార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీసీలు కీలకంగా వ్యవరించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలు అణిచివేయబడ్డారన్నారు. ఇటీవలే కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వల్ల బీసీ క్యాటగిరిలోని అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుల గణనకు మద్దతు తెలిపారని, మహిళా బిల్లులో రిజర్వేషన్లు ఉండాలని కూడా రాహుల్ గాంధీ కోరినట్లు వెల్లడించారు. బలహీన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అన్నారు.
అర్హులైన బీసీ విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు లోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీ కులాలకు వృత్తి బజార్ల ఏర్పాటుతో పాటు గీతా కార్మికుల మాదిరి ఇతర కులాలకూ 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామన్నారు. ముదిరాజ్ కులస్థులను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చుతామన్నారు. ప్రతి గ్రామంలో గౌడ కులస్థులకు ఈత, తాటి వనాల పెంపకం కోసం 5 ఎకరాల భూమిని 90 శాతం సబ్సిడీ విధానంలో అందజేస్తామని పేర్కొన్నారు.
ALSO READ: పవన్ కళ్యాణ్ కు షాక్.. కీలక నేత రాజీనామా
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
ఆర్ఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.... Short News | Latest News In Telugu | సినిమా
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
జమ్ము కశ్మీర్లో అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Virat Kohli: చిన్నస్వామిలో చించేసిన కింగ్ కోహ్లీ.. అడుగు దూరంలో రికార్డు మిస్
చిన్నస్వామి స్టేడియం వేదికగ రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
BIG BREAKING: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం దాదాపు 5 గంటలపాటు జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
RCB Vs RR: దంచికొడుతున్న ఆర్సీబీ.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. తాజాగా 10 ఓవర్లు పూర్తయ్యాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Virat Kohli: చిన్నస్వామిలో చించేసిన కింగ్ కోహ్లీ.. అడుగు దూరంలో రికార్డు మిస్