Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..! సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 22 Apr 2024 in విజయవాడ Latest News In Telugu New Update షేర్ చేయండి Suryapet Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు..! హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా.. మునగాల మండంలోని ముకుందాపురం వద్ద తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న భార్యాభర్తలు స్పాట్ లోనే మృతి చెందారు. ఆగి ఉన్న లారీ కారణంగా ఈ ఘటన జరిగిందని బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి