తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

New Update
తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్
Advertisment
Advertisment
తాజా కథనాలు