ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ స్వగృహ వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు.

New Update
ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ
Advertisment
Advertisment
తాజా కథనాలు