Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి పొడిగింపు!

కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు.

New Update
Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి పొడిగింపు!

Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు.

publive-image

ఈ బ్యారేజ్ లీకేజీలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలపై 100 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరింది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 వరకు గడువు పొడిగించగా ఆ గడువు ముగిసింది. అయితే దీనిపై అక్టోబర్ 31 వరకు నివేదిక ఇవ్వాలని గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు..  మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం.

New Update

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు(nellore) జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం. బెంగుళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రావు హాలీడే ట్రిప్ కోసమని కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లి అక్కడ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇద్దరూ హార్ట్ పేషేంట్స్ కావడంతో ఇంకా అతను చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పలేదు.  

Also Read :  Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు