AP: కాకినాడలో మత్తు పదార్థాలు స్వాధీనం.. బిహార్ నుంచి.. కాకినాడలో అక్రమంగా విక్రయిస్తున్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తెచ్చిన మత్తు మాత్రలు, గంజాయి, దగ్గుమందును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన ఇద్దరు గుట్టుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి #kakinada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి