AP: ఆ జీవో తెచ్చింది మీ ప్రభుత్వమే.. వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ నేత ఫైర్..! కడప పన్నుల విషయంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు టీడీపీ నేతలు. 198 జీవో మాస్టర్ ప్లాన్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అప్పు కోసమే వైసీపీ ఆ జీవో తెచ్చిందని.. ఆ నెపాన్ని టీడీపీపై వేయడం సరికాదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి #kadapa సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి