Indian Army: 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జిని నిర్మించిన ఆర్మీ భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 28 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Indian Army: భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు, BRO సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. కాగా ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతింది. Your browser does not support the video tag. #indian-army సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి