IND Vs SL : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం! శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. By srinivas 29 Jul 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి India Won Second T20 : శ్రీలంక (Srilanka) తో జరిగిన రెండో టీ20లో భారత్ (India) ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగింది భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరయం ఏర్పడగా భారత ఇన్నింగ్స్ ను 8 ఓవర్లలో 78 పరుగులు నిర్దేశించారు. కాగా భారత్ 3 వికెట్లు కోల్పోయి6.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. Also Read : ఒలింపిక్స్ లో భారత రోవర్ బల్రాజ్ సంచలనం! #2nd-t20-cricket #ind-vs-sl సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి