AP: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా RTC కాంప్లెక్స్..!

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే గంజాయి, మద్యం బాబులకు RTC కాంప్లెక్స్ నిలయంగా మారిందని మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని అంటున్నారు.

New Update
AP: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా RTC కాంప్లెక్స్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు