Hyderabad: బేగంపేటలో భారీగా ట్రాఫిక్జామ్.. కారణం ఇదే..! హైదరాబాద్ బేగంపేటలో ప్లై ఓవర్పై యాక్సిడెంట్ జరగడంతో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. బైక్ను వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ బేగంపేటలో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. బేగంపేట ప్లై ఓవర్పై యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైక్ను వెనుక నుంచి ఓ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో అక్కడికక్కడే ఓ యువతి మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. Also Read: సంచలనంగా కోల్కతా డాక్టర్ కేసు.. కీలకంగా మారిన సీసీ ఫుటేజ్.. ఆ 29 నిమిషాల్లోనే… యాక్సిడెంట్ జరగడంతో రెండు గంటలుగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. #hyderabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి