TG: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..! నల్గొండ జిల్లా శ్రీనివాస్నగర్లోని సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డెయిరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డెయిరీ సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పాత బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డెయిరీని ఓపెన్ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 28 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nalgonda: నల్గొండ జిల్లా శ్రీనివాస్నగర్లోని సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డెయిరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. డెయిరీ సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. డెయిరీ ప్రధాన గేటు ముందు పాడి రైతులు ఆందోళన చేపట్టారు. అడ్డదారిలో డెయిరీని దక్కించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. Also Read: ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు..! VT డెయిరీ దివాళా తీయడంతో సంగం డెయిరీకి బ్యాంకు అధికారులు విక్రయించారు. అయితే, పాత బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డెయిరీని ఓపెన్ చేయాలని రైతులు ఆందోళన చేస్తూ నినాదాలు చేపట్టారు. #sangareddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి