Breaking: గుజరాత్ లో భారీ ప్రమాదం..స్టీల్ కంపెనీలో పేలుడు..10 మంది సజీవ దహనం..!! గుజరాత్ లోని ఓ స్టీల్ కంపెనీ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనమయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లోని కచ్ లో ఈ ఘటన జరిగింది. By Bhoomi 14 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గుజరాత్లోని కచ్లోని కీమో స్టీల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ కంపెనీ కొలిమి పేలుడులో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఉక్కును కరిగిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీ నిర్లక్ష్యం వల్లే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #latest-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి