Srikalahasti: శ్రీకాళహస్తిలో హైటెన్షన్! AP: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు. By V.J Reddy 09 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Srikalahasti: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు. #srikalahasti సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి