Pithapuram : సంచలనంగా మారిన పిఠాపురం అసెంబ్లీ.. నియోజకవర్గంలో ఐదంచెల భద్రత ..! పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ చేసిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు. By Jyoshna Sappogula 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి High Alert In Pithapuram : రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం అసెంబ్లీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ (Tollywood) పవర్ స్టార్, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేయడంతో పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం, పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ పెట్టిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు. కేంద్ర బలగాలతో కాకినాడ ఎస్పీ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 6 వరకు పిఠాపురంలో పోలీస్ ఆంక్షలు (Police Restrictions) కొనసాగనున్నాయి. Also Read : ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే! #janasena #police-restrictions #pawan-kalyan #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి