Crime News: గంజాయి బ్యాచ్ పై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్.!

తెనాలిలో ఎమ్మెల్యే మనోహర్ ఆదేశాల మేరకు గంజాయి బ్యాచ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 40వేల విలువైన రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

New Update
Crime News: గంజాయి బ్యాచ్ పై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్.!

Ap: గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ తో పోలీసులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న 8 మందిని త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 40వేల విలువైన రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు