AP: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే? నంద్యాల SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ. 50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nandyal: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయినప్పటికి మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. ఏటీఏంలలో రూ.50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. https://rtvlive.com/wp-content/uploads/2024/07/WhatsApp-Video-2024-07-31-at-12.03.27-PM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/07/atm-1.jpg"> #nandyal-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి