MR.& MRS. MAHI: ఓటీటీలో జాన్వీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' .. స్ట్రీమింగ్ ఇక్కడే..?

జాన్వీ కపూర్ - రాజ్‌కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. మే 31 విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

New Update
MR.& MRS. MAHI:  ఓటీటీలో జాన్వీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' .. స్ట్రీమింగ్ ఇక్కడే..?

MR.& MRS. MAHI:  శరణ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ - రాజ్‌కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా మే 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఓటీటీ రిలీజ్

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసింది. “నెట్ ప్రాక్టీస్ నుండి నెట్‌ఫ్లిక్స్ వరకు. #Mr&MrsMahi ని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి! అంటూ వీడియోను పోస్ట్ చేసింది. మిస్టర్ & మిసెస్ మహి థియేట్రికల్ విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత OTT లోకి వచ్చింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

Also Read: Actress Hasini: రాజ్ తరుణ్ ఎలాంటోడు అంటే..? హీరోయిన్ షాకింగ్ రియాక్షన్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు