EC: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం

లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్‌ ఏక్‌ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.

New Update
Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

Election Commission Of India: లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్‌ ఏక్‌ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు