Pithoragarh Earthquake: భారత్లో భూకంపం.. తప్పిన ప్రమాదం ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. By V.J Reddy 28 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pithoragarh Earthquake: భారత్ లో వరుస భూకంపాలు రావడం కలకలం రేపుతోంది. ఎక్కువ శాతం భూకంపాలు భారత్ లోని ఉత్తరాది ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు ఉదయం 6:43 గంటలకు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. An earthquake of magnitude 3.1 on the Richter Scale occurred today at 6:43 am in Pithoragarh, Uttarakhand: National Center for Seismology pic.twitter.com/uSvwB3rLw0 — ANI (@ANI) May 28, 2024 #earthquake #pithoragarh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి