మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE

మల్కాజ్ గిరి ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

New Update
మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE

Advertisment
Advertisment
తాజా కథనాలు