మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE మల్కాజ్ గిరి ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. By Nikhil 20 May 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి