AP: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం ధర్నా..! నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. వైద్యుల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు. By Jyoshna Sappogula 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #nellore సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి