Uttam Padmavathi Reddy : కేసీఆర్ పై ఉత్తమ్ పద్మావతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. తాను పర్యటిస్తున్న గ్రామాల్లోని మహిళలు కేసీఆర్ చెప్పే మాటలను నమ్మడంలేదని తనతో స్వయం చెబుతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి By Bhoomi 16 Oct 2023 in నల్గొండ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. తాను పర్యటిస్తున్న గ్రామాల్లోని మహిళలు కేసీఆర్ చెప్పే మాటలను నమ్మడంలేదని తనతో స్వయం చెబుతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామంటున్న ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆర్టీవీకి ఇచ్చి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> #uttam-padmavathi-reddy #cmkcr #kodada-mla #padmavathi-reddy-sensational-comments సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి